Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ చదువుతుండగా కబుర్లు.. టెక్నికల్ స్టాఫ్‌పై లైవ్‌లోనే ఫైర్ అయిన న్యూస్ రీడర్..!

న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు. తాను న్

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:19 IST)
న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు.

తాను న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహానికి గురై పెద్దగా అరిచాడు. వారిని ఉద్దేశించి కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పినట్లున్నారని మండిపడ్డారు.
 
సుత్తి కొట్టడం ఆపండి అంటూ కేకలు పెట్టాడు. ఇలా డానెల్ అరవడంతో పాటు సహనం కోల్పోయిన కారణంగా కాసేపు న్యూస్ చదవడం ఆగిపేశాడు. సుమారు 8 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోను మీడియా వాచ్ వెబ్ సైట్ 'మీడియేట్' వెలుగులోకి తెచ్చింది. 
 
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో లారెన్స్ వేరే దారి లేక సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పాడు. సాంకేతిక సిబ్బంది, సమస్యలు వేధించిన కారణంగా సహనం కోల్పోయానని లారెన్స్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments