Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలపై విచారణకు ఆదేశం.. నది ఉధృతితో సహాయక చర్యలకు అంతరాయం

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2015 (07:47 IST)
మంగళవారం అర్థరాత్రి, బుధవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు  వైద్య, సహాయక బృందాలతో సంఘటన స్థలానికి ప్రత్యేకరైలును పంపించారు. 
 
సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలో దించారు. మాచక్‌ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వేశాఖ ప్రమాదాలపై పలు నగరాల్లో హెల్ప్‌లైన్‌ నెంబర్లను విడుదల చేసింది. 
 
రైల్వేహెల్ప్‌లైన్‌ నెంబర్లు 
హర్దా- 0975246088, 
భోపాల్‌-0755-40001609, 
బినా-07580 222580, 
ఇటార్సీ-07572-241920, 
ముంబయి-0222 5280005.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments