Webdunia - Bharat's app for daily news and videos

Install App

72 గంటల్లో ప్రధాని మోడీ ఫోటోలన్నీ తొలగించాలి.. ఈసీ ఆదేశం

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (08:45 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోటో తొలగించాలని ఆదేశాలుజారీచేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా. ఈ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా ఈసీ పేర్కొంది. పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు గత శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో ప్రధాని మోడీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను వినియోగిస్తున్నారని, దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోడీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

నా అనేవాడే నీ మొదటి శత్రువు.. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం : దర్శకుడు కృష్ణ చైతన్య

తెలంగాణ పదేళ్లు సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ

భార‌తీయుడు 2 నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ చెంగల్వ.. రిలీజ్

స్నేహితులతో కలిసి హిమాలయ పర్యటనకు వెళ్లిన రజినీకాంత్

నాగ్ అశ్విన్ ట్వీట్‌.. బుజ్జిని డ్రైవ్ చేయడానికి ఎలెన్ మస్క్ ఇండియా వస్తాడా?

నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

తర్వాతి కథనం
Show comments