Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యధికంగా ఏపీలో రూ.62.29 కోట్లు సీజ్..!

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:27 IST)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మద్యం, నగదు ఏరులై పారుతోంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ప్రకటించగా, అదే రోజున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా నగదు, మద్యం ఏరులై పారుతోంది. 
 
ఎన్నికల వేళ యూపీలో అత్యధికంగా రూ.24.50 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోగా... కర్ణాటకలో రూ.20.45 కోట్లు, ఏపీలో రూ.17.13 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర ప్రాంతాల్లో ఏకంగా 613.17 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.104.49 కోట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు సమాచారం. 
 
అత్యధికంగా మొదటి విడతలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న ఏపీలో రూ.62.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో రూ.49.48 కోట్ల నగదును సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments