Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (13:20 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 5.07 గంటల సమయంలో ఈ రీజియన్‌లో భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం ఇండోనేషియాలో కూడా కనిపించాయని వెల్లడించింది.
 
మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటల సమయంలో ఉత్తర కాశీలో వరుసగా మూడుసార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. రెండుసార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అడవిలో తొలుత 12.40 గంటలకు భూమి కంపించిందని ఆ తర్వాత రెండోసారి 12.45 గంటలకు, మూడోసారి 1.05 గంటలకు భూకంపం వచ్చినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments