Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (12:13 IST)
భారత దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు కలకలం రేపాయి. కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్​ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.
 
ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 
 
ఆప్ఘానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్​లోని కశ్మీర్​, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. అటు పాక్​లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. 
 
పాకిస్థాన్​ ఇస్లామాబాద్​లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments