Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు పీకల దాకా మందు కొట్టారు.. భర్త నిద్రలోకి జారుకోగానే.. భార్య వేడి నూనెను?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:08 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భరత్ అర్జున్‌రామ్ (26), పూణేకు చెందిన జయా అర్జున్ (38) దంపతులు. 
 
ముంబై నగరంలోని చెంబూరులోని ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తూ వారానికి రెండు రోజు పూణేలో వుంటున్న భార్య వద్కు వచ్చి వెళ్తుంటాడు. భార్య జయ పూణే నగరంలో ఓ సేల్స్ విభాగంలో పనిచేస్తోంది. భరత్ ముంబయి నుంచి శనివారం పూణేలోని భార్య వద్దకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పీకలదాకా మందు కొట్టారు. మద్యం తాగుతూనే భర్త భరత్ నిద్రలోకి జారుకున్నాడు. 
 
మద్యం తాగిన భార్య జయ మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై వేడి చేసిన నూనెను పోసేసింది. ఈ ఘటనతో అర్జున్‌కు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఆతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments