Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు పీకల దాకా మందు కొట్టారు.. భర్త నిద్రలోకి జారుకోగానే.. భార్య వేడి నూనెను?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:08 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భరత్ అర్జున్‌రామ్ (26), పూణేకు చెందిన జయా అర్జున్ (38) దంపతులు. 
 
ముంబై నగరంలోని చెంబూరులోని ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తూ వారానికి రెండు రోజు పూణేలో వుంటున్న భార్య వద్కు వచ్చి వెళ్తుంటాడు. భార్య జయ పూణే నగరంలో ఓ సేల్స్ విభాగంలో పనిచేస్తోంది. భరత్ ముంబయి నుంచి శనివారం పూణేలోని భార్య వద్దకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పీకలదాకా మందు కొట్టారు. మద్యం తాగుతూనే భర్త భరత్ నిద్రలోకి జారుకున్నాడు. 
 
మద్యం తాగిన భార్య జయ మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై వేడి చేసిన నూనెను పోసేసింది. ఈ ఘటనతో అర్జున్‌కు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఆతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments