ప్రధాని ఇంటిపై డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు

Webdunia
సోమవారం, 3 జులై 2023 (11:11 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపై డ్రోన్ కలకలం రేపింది. న్యూఢిల్లీలోని ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్ కలకలం రేపింది. నో ఫ్లయింగ్ జోన్‌లో ఎగురుతున్న డ్రోన్‌ను భద్రత సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు.
 
డ్రోన్ ఆచూకిని కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నించిన లభ్యం కాలేదు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సెక్యూరిటీని మరింత అప్రమత్తం చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments