సరిహద్దుల్లో డ్రోన్ల్ కలకలం... భారత బలగాల్లో కలవరం

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (11:53 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఇండోపాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి ఈ జిల్లాలోని డోమానా లోను, సాంబా జిల్లాలోనూ డ్రోన్లవంటివి కనిపించినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలో మూడు సార్లు వీటిని తాము చూసినట్టు తెలిపారు. 
 
తొలుత సాంబా జిల్లాలో గత రాత్రి 8-9 గంటల మధ్య రెండు డ్రోన్ల వంటివి కనిపించాయని.. తక్కువ వెలుతురులో ఎగురుతున్న తాను వీటిని తన సెల్‌లో వీడియోగా చిత్రీకరించానని స్థానికుడొకరు తెలిపారు. ఆ తర్వాత డోమానా జిల్లాలో రాత్రి 9 గంటల 50 నిముషాల ప్రాంతంలో తాను కూడా ఈ విధమైన వస్తువును చూసి తన మొబైల్ లో చిత్రీకరించానని, మూడు నిముషాలకే ఆ వస్తువు కంపించకుండా పోయిందని ఈ జిల్లా వాసి ఒకరు చెప్పారు. 
 
వీరు ఈ విషయాన్నీ భద్రతా దళాల దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ అధికారులు వెంటనే గాలింపు ప్రారంభించారు. అయితే ఇవి డ్రోన్లు అయి ఉండవచ్చునని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments