Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (19:19 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో నేరాలు పెరగడానికి మద్యం సేవించడం ఓ కారణంకాదన్నారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ మద్యం సేవించడం ప్రాథమిక హక్కు అని, పైగా అది స్టేటస్ సింబల్ అని వ్యాఖ్యానించారు. అందువల్ల మద్యపానం కారణంగా క్రైమ్ రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత మందుబాబులు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు పెరగడానికి మద్యం ఎలా కారణమవుతుంది? అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఆయన మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తమిళనాడులోని మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తారని, అందుకే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments