Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్

సెల్వి
బుధవారం, 8 మే 2024 (19:19 IST)
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మే 6, 2024న బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి భువనేశ్వర్‌కు చేరుకున్న నలుగురు ప్రయాణీకులను గుర్తించారు. వచ్చిన తర్వాత ప్రయాణికులను ప్రశ్నించగా, వారు నలుగురూ అక్రమ రవాణాకు ప్రయత్నించారని స్మగ్లర్లని తేలింది.
 
బంగారాన్ని పేస్ట్ రూపంలో, వాటి పురీషనాళంలో దాచి స్మగ్లింగ్ చేశారని తేలింది. దర్యాప్తులో నలుగురు ప్రయాణికుల నుంచి బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2.79 కోట్లు. నలుగురు స్మగ్లర్లను కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments