Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రౌపది తొలి ఫెమినిస్ట్... మొండి పట్టుదల వల్లే మహాభారత యుద్ధం

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (15:34 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నప్పటికీ ఆమె ఎప్పుడూ ఎవ్వరి మాట వినలేదన్నారు. 
 
మహాభారత యుద్ధానికి ద్రౌపది మొండి పట్టుదలే ఏకైక కారణమని రామ్ మాధవ్ కామెంట్స్ చేశారు. ఆమె మొండి పట్టుదల వల్ల ఏకంగా 18 లక్షల మంది ఆసువులు బాసారని రామ్ మాధవ్ అన్నారు. ఆమెను ప్రపంచంలోనే తొలి స్త్రీవాదిగా కొనియాడుతూనే.. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. భర్తలు చెప్పిన మాటను వినని.. ద్రౌపది శ్రీకృష్ణుడి మాటలనే వేదవాక్కుగా పరిగణించిందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments