Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం కోసం వేధింపులు.. పెళ్లైన ఆరునెలలకే నవ వధువు మృతి

Webdunia
బుధవారం, 12 మే 2021 (11:52 IST)
వరకట్నం వేధింపుల కేసులు తగ్గట్లేదు. కట్నం పిశాచులు అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తునే ఉన్నారు. తాజాగా కర్ణాటకాలోని దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది.
 
కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ ఇటీవలే మోనిషా అనే యువతిని వివాహం చేసుకుంది. వారి తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే కుమార్తె కావడంతో ఘనంగా వివాహం జరిపించారు. భారీగానే కట్నకానుకలు కూడా సమర్పించారు.
 
పెళ్ళి తర్వాత కొన్ని రోజులు బాగానే ఆ తర్వాత అతని అసలు రంగు బయట పడింది. డబ్బు తేవాలని భార్యను వేధించసాగాడు. అయితే అతని కోరిన డబ్బులను ఆరునెలల్లో పలుమార్లు ఇచ్చామని మోనిషా తల్లిదండ్రులు తెలిపారు. తాము ఉంటున్న ఇల్లును కూడా తన పేరిన రాయలంటూ అతను ఒత్తిడిచేయడంతో మోనిషా తమ దగ్గరకు వచ్చేసిందని వారు తెలిపారు. 
 
తర్వాత పెద్దలు పంచాయితీతో రాజీచేసి ఆమెను తిరిగి అత్తవారింటికి పంపారు. ఇక మంగళవారం అత్తమామలకు ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషా చనిపోయిందని తెలిపాడు. 
 
కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మోనిషా ఎప్పుడు ఫిట్స్‌ రాలేదని, భర్త, కుటుంబ సభ్యులే హత్యచేసి ఉంటారని వారు ఆరోపించారు. అలాగే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్, OG ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

తర్వాతి కథనం
Show comments