Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మృతి... ఆ ముగ్గురేరీ? ఆమె కాలు-చేయి ఎందుకు విడిగా వున్నాయ్? తండ్రి ప్రశ్నలు

గురువారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వెళుతూ 22 ఏళ్ల టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో మరణించిన తీరుపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కారులో ప్రయాణించి తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులు సంఘటన తర్వాత కనిపించకుండా పోవడంపై ఆయన అనుమానం

Webdunia
శనివారం, 6 మే 2017 (17:24 IST)
గురువారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వెళుతూ 22 ఏళ్ల టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో మరణించిన తీరుపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కారులో ప్రయాణించి తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులు సంఘటన తర్వాత కనిపించకుండా పోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె ఆ రోజు ఆడి కారులో ప్రయాణిస్తోందనీ, ఆ కారుకు ప్రమాదం జరిగితే తప్పకుండా బెలూన్లు తెరుచుకుని ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం వుందన్నారు. 
 
అలాంటిది తన కుమార్తె ఆ ప్రమాదంలో చనిపోవడం అనుమానాన్ని కలిగిస్తోందన్నారు. పైగా ఆమె ఒకవేళ కారులోనే ఇరుక్కుపోతే శరీరంపై గాయాలు వుండాలనీ, కానీ ఆమె కాలు-చేయి మాత్రం విడిపోయి వున్నాయనీ, ఈ మరణంపై తనకు అనుమానంగా వుందని తెలిపారు. మరోవైపు ఆమెతో ప్రయాణించిన వ్యక్తులు మాయమవడంపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments