Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ డిజైనర్‌ను.. ఆమె పనిమనిషిని హత్య చేసేశారు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (17:40 IST)
ఢిల్లీలో ఓ ఫ్యాషన్ డిజైనర్ హత్యకు గురైంది. టైలర్ల వద్ద దుస్తులు కుట్టించుకుని డబ్బులు ఎగనామం పెట్టడంతో ఆగ్రహానికి గురైన టైలర్లు ఆమెను హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని (53)ని ఆమె ఇంట్లో పనిచేసే టైలర్ బహదూర్ (50) హత్య చేశాడు.


వసంత్ కుంజ్ ఎన్‌క్లేవ్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. 
 
చాలా రకాల దుస్తులను బహదూర్ చేత కుట్టించుకున్న మాలా.. వాటికి డబ్బులు ఇవ్వలేదు. ఎంత అడిగినా రేపు రేపు అంటూ  కథలు చెప్తూ వచ్చింది. దీంతో కోపానికి గురైన బహదూర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
యజమానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన ఇంటి పనిమనిషిని కూడా చంపేశామన్నారు. మొత్తం ఐదుమంది ఈ హత్య చేసినట్లు టైలర్ బహదూర్ అంగీకరించాడు. దీంతో బహదూర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మాలా, పనిమనిషి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments