Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ డిజైనర్‌ను.. ఆమె పనిమనిషిని హత్య చేసేశారు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (17:40 IST)
ఢిల్లీలో ఓ ఫ్యాషన్ డిజైనర్ హత్యకు గురైంది. టైలర్ల వద్ద దుస్తులు కుట్టించుకుని డబ్బులు ఎగనామం పెట్టడంతో ఆగ్రహానికి గురైన టైలర్లు ఆమెను హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని (53)ని ఆమె ఇంట్లో పనిచేసే టైలర్ బహదూర్ (50) హత్య చేశాడు.


వసంత్ కుంజ్ ఎన్‌క్లేవ్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. 
 
చాలా రకాల దుస్తులను బహదూర్ చేత కుట్టించుకున్న మాలా.. వాటికి డబ్బులు ఇవ్వలేదు. ఎంత అడిగినా రేపు రేపు అంటూ  కథలు చెప్తూ వచ్చింది. దీంతో కోపానికి గురైన బహదూర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
యజమానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన ఇంటి పనిమనిషిని కూడా చంపేశామన్నారు. మొత్తం ఐదుమంది ఈ హత్య చేసినట్లు టైలర్ బహదూర్ అంగీకరించాడు. దీంతో బహదూర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మాలా, పనిమనిషి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments