Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూగ జీవాల‌ని మ‌ర‌చిపోవ‌ద్దు: షారూఖ్‌

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:41 IST)
"ప్ర‌పంచం మొత్తం కోవిడ్ 19తో విల‌విల‌లాడుతున్న ఈ ప‌రిస్థితుల‌లో మూగ జీవాల‌ని మ‌నం మ‌ర‌చిపోకూడ‌దు. మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల ఉండే జంతువుల‌పై ద‌య చూపుదాం" అంటూ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కోరారు.

జంతు సేవా సంస్థ‌కి తోచినంత విరాళం అందించాల‌ని కోరారు. ఇప్ప‌టికే వెంక‌టేష్‌, అమ‌ల‌, పరిణితీ చోప్రా వంటి వారు  మ‌న‌తో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదే.

ద‌య‌చేసి వాటికి కొంత స‌మ‌యం కేటాయించండని చెబుతున్నారు. క‌రోనాతో భూమిపై నివ‌సించే మాన‌వాళితో పాటు మూగ జీవాలు కూడా విల‌విల‌లాడుతున్నాయి.

తాము తినేందుకే తిండి దొర‌క్క ఇబ్బందులు పడుతున్న ఈ ప‌రిస్థితుల‌లో జంతువుల‌కి ఏం పెట్టాల‌ని కొంద‌రు వాపోతున్నారు.

మ‌రి కొంద‌రు జంతువుల నుండి క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌న్న భ‌యంతో మొన్న‌టి వ‌ర‌కు అపురూపంగా చూసుకున్న వాటిని వీధుల్లోకి త‌రిమేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీలు మూగ‌జీవాల‌కి మ‌న వంతు సాయం చేయాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments