Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టే లాకర్... కడుపులో కిలోన్నర బంగారు ఆభరణాలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (09:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. ఇందులో 90 నాణేలు, గొలుసులు, చెవిదుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాకు చెందిన 26 యేళ్ళ మహిళ ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్‌బ్యాండ్‌లు, వాచీలను కూడా మింగేసింది. ఇటీవల ఆమె ఆనారోగ్యంపాలైంది. దీంతో రాంపుర్హట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పొట్టను స్కాన్ చేసిన వైద్యులు... అందులోని వస్తువులను చూసి విస్తుపోయారు. 
 
పొట్టలో కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 90 నాణేలు, కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవి దుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ, తన కుమార్తెకు మతిస్థిమితం లేదనీ, గత కొన్ని రోజులుగా ఇంట్లోని వస్తువులు మాయమవుతూ వస్తున్నాయనీ, ఇపుడు ఏం జరిగిందో తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆపరేషన్ చేసి బంగారు ఆభరణాలను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments