Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోశారు... కడుపులో కాటన్ వదిలేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళకు పురుడు పోసిన వైద్యులు.. కాటన్‌ను ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అమ్రెహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానికసైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుజు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు ఆపరేషన్ చేసిన డెలివరీ చేశారు. అయితే, వైద్యుడితో పాటు అతని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కాటన్‌ను ఆమె పొట్టలో ఉంచి కుట్లు వేసినట్టు తెలిపారు. 
 
ఆపరేషన్ తర్వాత నజ్రాన్ కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పంది. కానీ, వైద్యుడు మాత్రం చేసిన తప్పును తెలుసుకోకుండా బయట చలి ఎక్కువగా ఉందని, అందువల్లే అలా ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె భర్త మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments