Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లిన ఆయుర్వేద వైద్యుడి మృతి

ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లి తొమ్మిదేళ్ళుగా జీవచ్ఛవంలా ఉన్న ఆయుర్వేద వైద్యుడు సోమవారం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (08:24 IST)
ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లి తొమ్మిదేళ్ళుగా జీవచ్ఛవంలా ఉన్న ఆయుర్వేద వైద్యుడు సోమవారం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కొచ్చి సమీపంలో ఉన్న పైప్రా గ్రామానికి చెందిన డాక్టర్‌ పి.ఏ.బైజూ.. ప్రభుత్వ ఆయుర్వే వైద్య డిస్పెన్సరీలో వైద్య అధికారి. ఆయన 2007 జనవరిలో ఒక మహిళకు కీళ్ల నొప్పుల ఔషధాన్ని ఇచ్చారు. దానిని వేసుకున్న ఆమె స్పృహతప్పి పడిపోయి కొద్దిసేపటికే కోలుకుంది. 
 
ఈ విషయాన్ని రోగి తరపు బంధువులు బైజూకు చెప్పారు. అయితే, ఆ ఔషధం వల్ల ప్రమాదమేమీ ఉండదని, దానిని ఆయన తిన్నారు. కానీ, దానిని తిన్న వెంటనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న ఆయన మరణించారు. కాగా, రోగి భర్త ఆ ఔషధంలో పురుగుల మందు కలిపి బైజూకు ఇచ్చాడనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments