Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనతలంలో విమాన ప్రయాణికుడి కేంద్ర మంత్రి వైద్యం - ప్రధాని మోడీ ప్రశంసలు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (12:49 IST)
కేంద్ర మంత్రి ప్రయాణికుడి కేంద్ర మంత్రి ఒకరు చికిత్స చేశారు. వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్ర‌యాణికుడికి స‌కాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. స‌ద‌రు కేంద్ర మంత్రిపై ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 
 
ఈ వివరాలను పరిసీలిస్తే, మంగళవారం రాత్రి కేంద్ర ఆర్థిక స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బ‌య‌ల్దేరారు. త‌న ప‌క్క‌నే ఉన్న ఓ ప్ర‌యాణికుడు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. త‌ల‌నొప్పిగా ఉంద‌ని తెలిపాడు. బీపీ లెవ‌ల్స్ కూడా పడిపోయాయి. 
 
దీంతో అస్వ‌స్థ‌త‌కు గురైన ప్ర‌యాణికుడిని కేంద్ర మంత్రి గ‌మ‌నించి త‌క్ష‌ణ‌మే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు త్వ‌ర‌గా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజ‌మాన్యం కేంద్ర మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా కేంద్ర మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments