Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం కోసం విదేశాలకు వెళ్లిన నవ దంపతులు మృతి

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:17 IST)
స్వదేశంలో వివాహం చేసుకుని శోభనం (హనీమూన్) కోసం విదేశీ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన నవ దంపతులు మృత్యువాతపడ్డారు. వీరి ప్రయాణించిన పడవ సముద్రంలో బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వధూవరుల ఇంట విషాదం నెలకొంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. ఈ నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన బోటులో షికారుకు వెళ్లారు. 
 
అయితే, వారు ప్రయాణించిన పడవ ఉన్నట్టుండి ఒక్కసారిగా బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో నవ దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments