జార్ఖండ్ అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులతో పాటు ఆరుగురు మృతి

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (11:11 IST)
జార్ఖండ్ ఆస్పత్రిలో ఏర్పడిన అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులతో పాటు ఆరుగులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ధన్ బాద్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ధన్‌బాద్ నగరం పురానాబజార్‌లోని హాజ్రా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఆస్పత్రిలోని తొమ్మిది మందిని కాపాడారు. 
 
అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో కలిసి మొత్తం ఆరుగురు మరణించారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో డాక్టర్ వికాస్ హాజ్రా, అతని భార్య ప్రేమ హాజ్రా, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు నలుగురు మరణించారు. ఆస్పత్రి రెండో అంతస్థులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments