Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ 'బాషా' చిత్రాన్ని మా నాన్న చూశారు : కరుణానిధి కుమార్తె కనిమొళి

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బందులు

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (13:34 IST)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన కావేరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుండగా, ఆరోగ్యం కాస్తంత కుదుటపడటంతో ఆయన శుక్రవారం రాత్రి ల్యాప్ టాప్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'బాషా' చిత్రాన్ని చూశారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వెల్లడించారు. 
 
మరోవైపు, కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున డీఎంకే కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, మీడియా ప్రతినిధులు చేరుకుంటున్నారు. కరుణ పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కూడా మదురై నుంచి హుటాహుటీన చెన్నై చేరుకున్నారు. అలాగే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments