Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కోలుకోవాలి... శ్రీరంగంలో డీఎంకే నేతల ప్రత్యేక పూజలు.. ఇది నిజమేనా?

ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చ

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:03 IST)
ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చేశారు. ఇదేంటి అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు ఒక వైపు అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు, హోమాలు చేస్తుంటే.. డీఎంకే నేతలు వెటకారం కోసమో ఏమో కానీ శ్రీరంగా అమ్మ పేరిట అర్చన చేశారు. ఇంకా జయలలిత త్వరలో డిశ్చార్జ్ కావాలని డీఎంకే నేతలు స్వామివారిని వేడుకున్నారు. ఆపై తీర్థప్రసాదాలను తీసుకెళ్లారు. 
 
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీరంగం ఆలయానికి వచ్చిన 20 మంది డీఎంకే నేతలు ఈ పనిచేశారని శ్రీరంగం ఆలయ అర్చకులు వెల్లడించారు. డీఎంకే నేతలు మాట్లాడుతూ.. డీఎంకే కార్యకర్తలు పూజలు చేయడంలోనూ కారణం ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మ విద్యా రుణాలు ఇప్పించడంలో సహకరించారని... అందుకే అమ్మ ఆరోగ్యం కుదుటపడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన వారైనప్పటికీ తమ కుటుంబానికి చెందిన వారికి విద్యారుణాలు అందజేయడంలో సహకరించిన అమ్మ వందేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments