Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిలో ఎడప్పాడి సర్కారు.. కమల్ నిజం మాట్లాడారు... : విజయకాంత్

తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్ర

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (11:57 IST)
తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గత కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప‌నితీరును సోష‌ల్ మీడియా వేదిక‌గా విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌లహాస‌న్ ఎండ‌గ‌డుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అవినీతి గురించి ఆయ‌న వ్య‌క్తీక‌రిస్తున్న భావాల‌కు అభిమానులు, ప్ర‌తిప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. ఇటీవ‌ల అవినీతి గురించిన ఫిర్యాదుల‌ను స‌రాస‌రి సంబంధిత మంత్రుల‌కు ఈ-మెయిల్ చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
దీనిపై త‌మిళ‌నాడు మంత్రి వ‌ర్గం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో క‌మ‌ల్‌కు మ‌ద్ద‌తునిస్తూ న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ ముందుకొచ్చారు. రాజ‌కీయాల్లో కాస్త అనుభ‌వం ఉన్న విజయకాంత్ మాట్లాడుతూ... 'ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌ రాజ‌కీయాల గురించి క‌మ‌ల్ నిజం మాట్లాడారు', ఆయన మాట్లాడిన విషయాల్లో ఏమాత్రం తప్పులేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments