కొల్హాపూర్‌లో దారుణం.. ఉడుముపై అత్యాచారం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:21 IST)
reptile ghorpad
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఓ వ్యక్తి.. మూగ జీవి అయిన ఉడుముపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఓ మొబైల్‌ ఫోన్‌ లో రికార్డు అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ అనే యువకుడు ప్రతి రోజూ సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధికి వెళ్లేవాడు. అంతేగాకుండా ఉడుముపై లైంగిక దాడికి అతడు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. రంజిత్‌ తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.
 
వేట తుపాకులతో అడవిలో తిరుగుతూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం