Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కళాకారులకు డిగ్గీరాజా మద్దతు... పాకిస్థానీ కళాకారులనే ఎందుకు శిక్షించాలి?

పాకిస్థాన్ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే.

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (16:27 IST)
పాకిస్థాన్ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. ఈ ప్రభావం పాకిస్థాన్ కళాకారులపై కూడా పడింది. పాకిస్థాన్‌ కళాకారులు భారత్‌లో పర్యటించకుండా నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
 
అదేసమయంలో బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌ జొహార్ తెర‌కెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలపై కూడా వివాదం సాగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై దిగ్విజయ్ సింగ్ అంశంపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ నిర్మాత‌ల విష‌యంలో తాను బాలీవుడ్ వైఖరికి పూర్తి మద్దతు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. 
 
పాకిస్థాన్ నుంచి వ‌చ్చే కళాకారులను మాత్ర‌మే ఎందుకు శిక్షించాలని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ఉన్న ఇత‌ర‌ సంబంధాల‌ను ఎందుకు నిషేధించకూడదు? అని నిలదీశారు. ఇరు దేశాల కళాకారులను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం స‌రికాద‌ని సూచించారు. క‌ళాకారులే ఇరు దేశాల వైపులా రాయబారులుగా ఉండ‌గ‌ల‌ర‌ని ఆయన గుర్తు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments