Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతు జవాను సాహసం.. మిగిలిన జవాన్లకు ఆదర్శం.. జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు

ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ‌త్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (13:38 IST)
ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ‌త్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న జవాన్లకు పెడుతున్న ఆహారం బాగోలేద‌ని ఇటీవ‌లే తేజ్‌ బహదూర్‌ యాదవ్ అనే జ‌వాను ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన విష‌యం తెలిసిందే. 
 
ఆ జ‌వాను చేసిన ఆరోప‌ణ‌ల‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) అధికారులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, బీఎస్ఎఫ్‌ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు తాజాగా నాణ్యమైన ఆహారం అందించడానికి నూత‌న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఇక‌పై జ‌వాన్ల‌కు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్య‌త కొర‌తా ఉండ‌బోద‌ని తెలుస్తోంది. అలాగే, కేంద్ర హోం శాఖ కూడా విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments