Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ ఎందుకు దిగారు.. సంజాయిషీ ఇవ్వండి : డీజీసీఏ

ముగ్గురు పైలట్ల నుంచి భారత వైమానిక భద్రత నియంత్రణ మండలి (డీజీసీఏ) సంజాయిషీ కోరింది. దీనికి కారణం.. ఆ ముగ్గురు పైలట్లు విమానం నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ దిగడమే ప్రధాన కారణం. ఈ ముగ్గురు ఇండిగో విమాన పై

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (12:06 IST)
ముగ్గురు పైలట్ల నుంచి భారత వైమానిక భద్రత నియంత్రణ మండలి (డీజీసీఏ) సంజాయిషీ కోరింది. దీనికి కారణం.. ఆ ముగ్గురు పైలట్లు విమానం నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ దిగడమే ప్రధాన కారణం. ఈ ముగ్గురు ఇండిగో విమాన పైలట్లు.
 
విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో నెడుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీలు తీసుకున్న ముగ్గురు పైలెట్లను విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. విమానం నడుపుతున్నపుడు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి కాక్‌పిట్‌లో సెల్ఫీలు దిగటంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డీజీసీఏ ఆదేశించింది. 
 
కాగా, ఇలాంటి ముప్పును నివారించేందుకు వీలుగా అమెరికా వాణిజ్య విమానాల్లో పైలెట్లు, ఇతర విమాన సిబ్బంది తమ వెంట వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా అమెరికన్ విమాన భద్రత సంస్థ, ఫెడరల్ ఏవియేషన్ సంస్థలు నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments