యూపీ కృష్ణుడి ఆలయం.. ఏసీ నీటిని తీర్థం అనుకుని కప్పుల్లో పట్టుకుని? (Video)

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (13:19 IST)
సాధారణంగా గుడికి వెళ్తే తీర్థం పుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే యూపీలోని ఓ దేవాలయంలో భక్తులు ఓవరాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూపీలోని వ్రిందావన్ నగరంలోని శ్రీకృష్ణుని ఆలయంలో.. భక్తులు దర్శనం అనంతరం గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతుండే నీటిని తాగారు. 
 
 
ఇదేదో తీర్థం, పవిత్ర జలం అనుకుని టీ కప్పుల్లో పట్టుకుని మరీ భక్తులు తాగుతున్నారు. ఇంకా నెత్తిపై చల్లు కుంటున్నారు. అయితే ఈ నీళ్లు కృష్ణుడి ఆలయ తీర్థం కాదని.. ఏసీ నుంచి వచ్చే నీళ్లని ఓ వ్యక్తి వీడియో తీస్తూ తెలిపాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments