Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (07:33 IST)
Sabarimala
శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకేశాడు. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వ్యక్తి కర్ణాటక, కన్నపురకు చెందిన కుమార స్వామి (40) అని తేలింది. 
 
శబరిమల సన్నిధానం మల్లికాపురం సన్నిధి నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. సన్నిధానం ఆస్పత్రి నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స ఫలించక కుమారస్వామి ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతను పై నుంచి దూకడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వచ్చిన కుమార స్వామి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ అకృత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments