డిప్రెషన్ కారణమట.. 45 రోజుల పసికందును గొంతుకోసి చంపేసిన తల్లి

సెల్వి
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (20:33 IST)
మానసిక ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. డిప్రెషన్‌తో బాధపడే ఓ మహిళ తన 45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి నేహా మానసిక ఒత్తిడిలో వుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
 
తన బిడ్డను హత్య చేసింది తానేనని ఆ తల్లి నేరాన్ని అంగీకరించిందని, ఆమెపై బిఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసినట్లు డిసిపి అగర్వాల్ తెలిపారు. "గురువారం ద్వారకాపురి ప్రాంతంలోని పార్ధి సెటిల్‌మెంట్‌లో ఇంటి లోపల తల్లి తన బిడ్డ (ప్రియాన్ష్) గొంతును పదునైన వస్తువుతో కోసిందని దర్యాప్తులో తేలింది. 
 
నేహా మానసిక స్థితి అస్థిరంగా ఉందని, గతంలో ఆమె శిశువును గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిందని నిందితుడి బంధువులు చెప్పారని డిసిపి అగర్వాల్ తెలిపారు. ఈ కేసు పట్ల దర్యాప్తు జరుగుతుంది. నిందితురాలు నేహా మానసిక ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నామని డిసిపి అగర్వాల్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments