Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు శునకం మరణించిందని.. ఆరో అంతస్థు నుంచి దూకేశాడు..

ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం సామాన్యంగా యజమాని పట్ల విశ్వాసంగా ఉంటే.. ఈ యజమాని.. పెంపుడు శునకంపై అమితమైన విశ్వాసంతో ప్రాణాలను బలితీసుకున్నాడు.

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (19:45 IST)
ప్రాణంగా పెంచుకున్న ఓ శునకం మరణించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శునకం సామాన్యంగా యజమాని పట్ల విశ్వాసంగా ఉంటే.. ఈ యజమాని.. పెంపుడు శునకంపై అమితమైన విశ్వాసంతో ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఫూణెలో చోటుచేసుకొంది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన హర్షవర్థన్ రాఘవ్ అనే యువకుడు పూణెలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. రాఘవ్ తండ్రి ఆర్మీలో పనిచేస్తాడు. చిన్నతనం నుండి రాఘవ్ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకంతోనే అధిక సమయం గడిపేవాడు. అలా అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం అనారోగ్యంతో కన్నుమూయడంతో మనస్తాపానికి గురైయ్యాడు. 
 
దీంతో రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు రాసి పెట్టాడు. తాను ఉంటున్న ఫ్లాట్ లోని ఆరో అంతస్థు నుండి కిందకు దూకాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments