Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. చెన్నైలో ఏటీఎంల ధ్వంసం

పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్ల

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (11:17 IST)
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్లకు పాల్పడుతున్నారు.
 
ముఖ్యంగా.. దేశంలో ఉన్న నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నైలోని ఏటీఎంలు కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. గత 13 రోజులుగా మూసిన షెట్టర్లు మూసినట్టుగానే ఉన్నాయి. దీంతో చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ఏటీఎంలను ధ్వంసం చేశారు. 
 
మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments