Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. చెన్నైలో ఏటీఎంల ధ్వంసం

పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్ల

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (11:17 IST)
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్లకు పాల్పడుతున్నారు.
 
ముఖ్యంగా.. దేశంలో ఉన్న నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నైలోని ఏటీఎంలు కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. గత 13 రోజులుగా మూసిన షెట్టర్లు మూసినట్టుగానే ఉన్నాయి. దీంతో చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ఏటీఎంలను ధ్వంసం చేశారు. 
 
మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments