Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. చెన్నైలో ఏటీఎంల ధ్వంసం

పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్ల

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (11:17 IST)
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎక్కువై పోతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై అసహనం పెరిగిపోతోంది. దీంతో పలువురు అల్లర్లకు పాల్పడుతున్నారు.
 
ముఖ్యంగా.. దేశంలో ఉన్న నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నైలోని ఏటీఎంలు కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. గత 13 రోజులుగా మూసిన షెట్టర్లు మూసినట్టుగానే ఉన్నాయి. దీంతో చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ఏటీఎంలను ధ్వంసం చేశారు. 
 
మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments