ఉపయోగం లేని ప్రసంగాలు ఆపండి : రాహుల్ ట్వీట్

ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (16:29 IST)
ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలను ఆయన తూర్పారబట్టారు. ఉపయోగంలేని ప్రసంగాలను ఇకనైనా ఆపాలన్నారు.
 
మోడీ ప్రభుత్వం సామాన్యులను చాలా కష్టాలకు గురిచేస్తోందని రాహుల్ ఆవేదన చెందుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, తక్షణం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతాలో హిందీలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదంతా నాలుగు లైన్లలో ఓ పద్యాన్ని తలపించేలా ఉంది.
 
'అధిక ధరకు వంటగ్యాస్, ఖరీదైన రేషన్‌.. ఉపయోగంలేని ప్రసంగాలను ఆపండి! ధరలను తగ్గించండి, ఉద్యోగాలు ఇవ్వండి.. లేదంటే ఆ పదవి నుంచి తప్పుకోండి' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments