Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటివద్దకే మద్యం.. ఢిల్లీ మంత్రుల సంఘం ఆమోదం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (19:29 IST)
మన దేశంలో మద్యానికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. మద్యాన్ని సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీంతో మద్యం వినియోగం, విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేయనున్నారు. 
 
ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదం పంపుతున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్లవద్దకే మద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments