Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు.. అంతే చంపేసింది.. ఎవరిని?

జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ త

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (15:39 IST)
జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ తేదీన ఓ వ్యక్తి హతమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

భార్య ఫిర్యాదు మేరకు జైపూరుకు వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి హత్యకు గురైన వ్యక్తి భార్య సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
18 ఏళ్ల క్రితం తనకు హత్యకు గురైన వ్యక్తితో పెళ్లైందని నాలుగేళ్ల పాప పుట్టినా చనిపోవడంతో.. తనకు వారసుడు కావాలని పట్టుబట్టాడు. కానీ ఆమెకు సంతానం కలగకపోవడంతో ఆమె తమ్ముడితోనే అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. అలా చేయకుంటే స్నేహితులతో లైంగిక దాడి చేయిస్తానని బెదిరించాడు. ఇంకా తన కంటిముందే తమ్ముడితో శారీరక సంబంధం కలిగివుండాలని రోజు రోజుకీ ఒత్తిడి తేవడంతో ఆ భార్య వేధింపుల్ని భరించలేకపోయింది. దీంతో తన సోదరుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం