గాఢ నిద్రలో ప్రయాణికులు - యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారం...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (17:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు క్లీనరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సులో 30 యేళ్ళ ఓ యువతి ఎక్కింది. ఆమెతో పాటు.. మరో 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అయితే, బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఈ యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. 
 
స్లీపర్ బస్సులో ప్రయాణికులంతా నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్టు ఆమె పేర్కొంది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా, ఈ ఘాతుకం జరిగినట్టు సమాచారం. సమయంలో బస్సులో 45మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments