Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్.. అప్రమత్తమైన బలగాలు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:07 IST)
దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు సమాచారం. దీన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఢిల్లీలో పెద్దఎత్తున దాడులు చేసేందుకు ఐదుగురు ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్‌ గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 
 
ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని ఇంటలిజెన్స్‌ అధికారులు ఛేదించారు. ఇండో-నేపాల్‌ సరిహద్దు ప్రాంతం గోరఖ్‌పూర్‌ వీరి చివరి సమాచార ప్రాంతంగా గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు. 
 
ముఖ్యంగా,  ఈ నెలాఖరులో ఢిల్లీలో దీపావళి పండుగకు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి సహాయంగా కాశ్మీర్‌ నుంచి పలువురు వచ్చి ఢిల్లీలో వీరిని కలువనున్నట్లుగా ఉగ్రవాదుల సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments