Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు బలి.. హ్యాపీగా మాట్లాడుతూ వుంటే? (video)

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (17:15 IST)
Delhi
ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడికి గాయాలైనాయి. ఆగస్ట్ 17 శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో జితేష్ చద్దా అనే యువకుడు ఒక ఆగి ఉన్న స్కూటర్‌పై కూర్చుని తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎయిర్ కండీషనర్ యొక్క ఔట్ డోర్ యూనిట్ పైనుండి పడింది. 
 
ఈ ఘటనతో తీవ్రగాయపడిన యువకులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో 18 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక మృతుడి స్నేహితుడు చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments