Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు బలి.. హ్యాపీగా మాట్లాడుతూ వుంటే? (video)

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (17:15 IST)
Delhi
ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడికి గాయాలైనాయి. ఆగస్ట్ 17 శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో జితేష్ చద్దా అనే యువకుడు ఒక ఆగి ఉన్న స్కూటర్‌పై కూర్చుని తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎయిర్ కండీషనర్ యొక్క ఔట్ డోర్ యూనిట్ పైనుండి పడింది. 
 
ఈ ఘటనతో తీవ్రగాయపడిన యువకులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో 18 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక మృతుడి స్నేహితుడు చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments