Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందుచ్చి వంతులేసుకుని అత్యాచారం.. కారులోనే..?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:51 IST)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. సహ ఉద్యోగినిపై కన్నేసిన ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్ళేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో ఎక్కండి.. లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. ఆమె కూడా సహోద్యోగులే కదా అని కారులో ఎక్కింది. 
 
కొద్ది దూరం వెళ్తుండగా యువతికి కూల్ డ్రింక్ ఇచ్చారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై విచారణను ముమ్మరం చేశామన్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments