Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పోల్స్ : ఆప్ - బీజేపీ అభ్యర్థులూ అవినీతిపరులే..

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:43 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా ఎక్కువ మంది అవినీతి పరులు ఉన్నారు. అలాంటి వారికే ఆ రెండు పార్టీలు టిక్కెట్లు కేటాయించాయి. అభ్యర్థి గత చరిత్రను పక్కనబెట్టి, నేరాలు చేసిన నేపథ్యమున్నా టికెట్లు ఇచ్చాయి. 
 
ఈ విషయంలో రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసిపోలేదు. ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిలో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే 29 మంది నేర చరితులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వారిలో 21 మందికి నేర చరిత్ర ఉంది. మొత్తం 673 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వీరిలో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments