Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ: దేశ వ్యాప్తంగా పటిష్ట భద్రత

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (22:16 IST)
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ అయింది. దీంతో ఢిల్లీలోని పలు ఏరియాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు పోలీసులు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

శనివారం సాయంత్రం 6గంటల నుంచి రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయ్యేవరకు ఈ రూట్లో  ట్రాఫిక్ కు అనుమతి లేదని తెలిపారు. ఈ రోజు రాత్రి 11గంటల నుంచి రఫి మార్గ్, జన్ పత్, మన్ సింగ్ రోడ్ లో  ఆంక్షలు పెట్టారు.

రాత్రి 2గంటల నుంచి ఇండియా గేట్ మూసివేయనున్నారు. ఆదివారం పొద్దున 5గంటల నుంచి తిలక్ మార్గ్, BSZమార్గ్ & సుభాష్ మార్గ్ లో ట్రాఫిక్ ను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
 
రిపబ్లిక్ డే పరేడ్ లో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు. తమిళనాడు రామేశ్వరం వద్ద పంబ రైలు బ్రిడ్జి దగ్గర సెక్యురిటీని టైట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments