Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసు దోషి ఇంటర్వ్యూను.. చెప్పే వరకు ప్రసారం చేయొద్దు!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (18:17 IST)
నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు రంగంలోకి దిగింది. నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూను తాము ఆదేశించేంత వరకు ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ముఖేష్ ఇంటర్వ్యూపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
దీంతో, తాము చెప్పే వరకు ఏ మీడియా సంస్థ, పత్రికా ప్రచురించకూడదని ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి మరో ఆర్డర్ వచ్చే వరకు ఇదే వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్, బీబీసీ ఛానెల్‌తో కలిసి తీహార్ జైల్లో ముఖేష్‌ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments