Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై వేసింది.. బుద్ధిచెప్పాలనే చంపేశా?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (09:33 IST)
తన చేత పేపరుపై బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై విసిరివేసింది. దాన్ని చూసిన ఆమె తనను అందరి ముందు తిట్టింది. దీంతో ఆ యువతికి ఎలాగైనా బుద్ధిచెప్పాలన్న ఉద్దేశ్యంతో హత్య చేసినట్టు ఓ నిందితుడు వెల్లడించాడు. అందరి ముందు అవమానించేలా చేసినందుకే పగతో రగిలిపోయి ఆ యువతిని హత్య చేసినట్టు అతను వెల్లడించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన 17 యేళ్ళ యువకుడు, ఓ యువతి ఒకే టీచర్ వద్దకు ట్యూషన్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై ఆ యువకుడు మనసుపడ్డాడు. దీంతో అతనికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఆ యువతి ప్లాన్ వేసింది. 
 
ఓ రోజున ట్యూషన్‌లో పేపరుపై కొన్ని బూతు పదాలు రాయాల్సిందిగా కోరింది. దీంతో ఆ యువకుడు తనకు తెలిసిన అసభ్య పదాలను పేపరుపై రాసి ఆ యువతి చేతికి ఇచ్చాడు. ఈ పేపరును ఆ యువతి ట్యూషన్ టీచరు‌పైకి విసిరివేసింది. 
 
దీన్ని చూసిన టీచర్.. ఆ పదాలను చదివి.. యువకుడిని అందరిని ముందు తిట్టింది. దీంతో ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించి, ఆమెను హత్య చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments