Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మోగిన ఎన్నిక నగారా : ఫిబ్రవరి 8న పోలింగ్

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:35 IST)
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రభుత్వ కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా, ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం జనవరి 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లకు జనవరి 21 తుదిగడువు అని వెల్లడించింది. 
 
జనవరి 22వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు జనవరి 24వరకు సమయం ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనను సోమవారం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం