Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం... టీచర్‌‌ను ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తరగతి గదిలో పాఠాలు చెపుతున్న ఉపాధ్యాయుడిని సహ విద్యార్థుల సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు. ఆ టీచర్ ఇపుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:40 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తరగతి గదిలో పాఠాలు చెపుతున్న ఉపాధ్యాయుడిని సహ విద్యార్థుల సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు. ఆ టీచర్ ఇపుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... రాజధాని ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఉంది. ఇందులో 12వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులను హాజరు శాతం తక్కువగా ఉందన్న ఉద్దేశ్యంతో తొలగించారు. 
 
దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు కలిసి టీచర్‌తో వ్వాగ్వాదానికి దిగారు. అపుడు ఉన్నట్టుండి ఇద్దరూ విద్యార్థులు కలిసి టీచర్‌ను కత్తులతో పొడిచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రమకు గురైన సహ విద్యార్థులు... కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన టీచర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments