Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. ఓనర్ భార్యపై యువకుడి అత్యాచారం.. భార్యను గదిలో బంధించి?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. యజమాని ఇంట్లో నిద్రిస్తుండగానే అతని వద్ద పనిచేసే ఓ యువకుడు యజమాని భార్యపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్ల

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (09:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. యజమాని ఇంట్లో నిద్రిస్తుండగానే అతని వద్ద పనిచేసే ఓ యువకుడు యజమాని భార్యపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో నేరాలకు నిలయంగా మారిపోయింది. మహిళలకు భద్రత కరువైంది. ఈ నేపథ్యంలో యజమాని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగాయి. భార్యతో గొడవ పడిన అనంతరం భర్త భార్యను ఓ గదిలో బంధించి మేడపైన ఉన్న అతని గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఈలోగా తన భర్త దగ్గర పనిచేసే ఉద్యోగే తనపై అత్యాచారం జరిపాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అలారం మోగించినా తన భర్త రాలేదని బాధితురాలు ఆవేదనగా చెప్పారు. ఈ సంఘటనలో భర్త హస్తముందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments