Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన... ముఖం, జననాంగాలను కాల్చివేశారు..

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (11:39 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకూ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. హత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. నిర్భయ వంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యువతిని హత్య చేసిన దుర్మార్గులు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖం, జననాంగాలను కాల్చివేశారు. 
 
న్యూఢిల్లీలో డాబ్డి పోలీస్‌ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు యువతిని దారుణంగా హత్య చేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని నాలాలో పడేశారు. యువతి మృతదేహాన్ని సెక్టార్-2 ప్రాంతంలోని సీఎన్‌జీ పంప్ వద్ద పోలీసులు గుర్తించారు. 
 
అయితే, యువతిని ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం దుర్మార్గులు అమానీయంగా ప్రవర్తించారు. ముఖం, జననాంగాలను కాల్చివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఇటీవల మిస్సింగ్ కేసుల ఆధారంగా యువతిని గుర్తు పట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments