Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన... ముఖం, జననాంగాలను కాల్చివేశారు..

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (11:39 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకూ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. హత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. నిర్భయ వంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యువతిని హత్య చేసిన దుర్మార్గులు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖం, జననాంగాలను కాల్చివేశారు. 
 
న్యూఢిల్లీలో డాబ్డి పోలీస్‌ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు యువతిని దారుణంగా హత్య చేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని నాలాలో పడేశారు. యువతి మృతదేహాన్ని సెక్టార్-2 ప్రాంతంలోని సీఎన్‌జీ పంప్ వద్ద పోలీసులు గుర్తించారు. 
 
అయితే, యువతిని ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం దుర్మార్గులు అమానీయంగా ప్రవర్తించారు. ముఖం, జననాంగాలను కాల్చివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఇటీవల మిస్సింగ్ కేసుల ఆధారంగా యువతిని గుర్తు పట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments