Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.. 17మంది మృతి.. లక్షలాది మంది?

ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో వరదల ధాటికి 17 మంది మృతి చెందారు. 7

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (11:20 IST)
ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో వరదల ధాటికి 17 మంది మృతి చెందారు. 716 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 
 
నిరాశ్రయులను ఆదుకునేందుకు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసింది. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాదితులకు మంచినీరు, ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. కరీంగంజ్ ప్రాంతం, హైలకండి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. 
 
త్రిపురలో కుండపోత వర్షాలు ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments